Header Banner

అర్ధరాత్రి ఏడుస్తూ వచ్చింది.. హనీమూన్ మర్డర్ కేసులో మరో సంచలనం!

  Mon Jun 09, 2025 13:29        Politics

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘హనీమూన్ మర్డర్’ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ దంపతులు హనీమూన్ ట్రిప్ కోసం మేఘాలయ వెళ్లారు. ఈ ట్రిప్ లో భర్త రాజా రఘువంశీ హత్యకు గురయ్యాడు. రాజాను ఆయన భార్య సోనమ్ రఘువంశీనే హత్య చేయించిందని ఆరోపిస్తూ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడితో కలిసి భర్త హత్యకు కుట్ర పన్నిందని, కిరాయి హంతకులను నియమించి హత్య చేయించిందని ఆరోపిస్తున్నారు. సోనమ్ ను పోలీసులు మేఘాలయలోని ఓ దాబా వద్ద అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే దాబా యజమాని కీలక విషయాలను వెల్లడించాడు. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో సోనమ్ రఘువంశీ తన దాబా వద్దకు వచ్చిందని సాహిల్ యాదవ్ చెప్పాడు. సోనమ్ ఒంటరిగా అర్ధరాత్రి పూట ఏడుస్తూ రావడంతో ఆందోళనకు గురయ్యానని తెలిపాడు. ఆ సమయంలో సోనమ్ తీవ్ర మనోవేదనతో కనిపించిందని చెప్పాడు. "రాత్రి సుమారు ఒంటి గంట ప్రాంతంలో ఆమె ఏడుస్తూ దాబాకు వచ్చింది. ఇంటికి ఫోన్ చేయాలని అడిగింది. దీంతో నా ఫోన్ ఇచ్చాను, ఆమె కాల్ చేసుకుంది. ఆ తర్వాత ఆమెను కూర్చోమని చెప్పి పోలీసులకు సమాచారం ఇచ్చాను. వారు వెంటనే వచ్చి ఆమెను తీసుకెళ్లారు" అని యాదవ్ వివరించాడు.

 

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఆ మాజీ మంత్రిపై మరో కేసు నమోదు! వైసీపీలో హైటెన్షన్..

 

కృష్ణంరాజు కాదు నికృష్ఠం రాజు.. అతను జర్నలిస్ట్ ముసుగేసుకున్న జగనిస్ట్! వారి బతుకులు రోడ్డుపాలవడం ఖాయం!

 

కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనా? ఆ వర్గాల వారికే..

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

 

షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!

 

రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Honeymoon #Murder Case #Sonam Raghuvanshi #Raja Raghuvanshi #Meghalaya Murder #Sahil Yadav #Crime News #Murder Conspiracy #Police Investigation #Dhaba Owner